కురవంకలో జనసేనాని జన్మదిన వేడుక

మదనపల్లి, కురవంకలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కార్యకర్తగా ఎదగాలని ప్రతి ఒక్కరు జనసేన కోసం కష్టపడి పని చేసి 2024 లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు దారం హరిప్రసాద్, తులసి శ్రీనివాస్, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చంద్రకళ రమణారెడ్డి అనిల్ పురుషోత్తం స్వాతి వెంకటేష్ కేశవ అంజి జయచంద్ర అశ్వత్ రమణ కృష్ణ కిరణ్ మనీ బాబు తనుజ జమ మదనపల్లి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.