నరసాపురం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • జనసేన శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ
  • జనసైనికుల మద్య కేక్ కటింగ్

నరసాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం నుంచి సీతారామపురం వరకు ర్యాలీగా వెళ్లి స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద కేక్ కట్ చేసి కాలేజీ విద్యార్థులతో సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. అనంతరం నరసాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా నరసాపురం జనసేన కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఆధ్వర్యంలో జనసైనికులు పసుపులేటి అభి, విజ్జం పవన్ మరియు తిరుమల రాంబాబు లు ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, వలవల నాని, గంటా కృష్ణ, తోట నాని, యడ్లపల్లి మహేష్, ఇంటి మురళి, ఉప్పులూరి రాంబాబు, బొమ్మిడి సూర్యకుమారి, తోట అరుణ, పిప్పళ్ళ సుప్రజ, కొప్పాడి కృష్ణవేణి, బెల్లంకొండ రాంబాబు, పులి భుజంగరావు, కూనపరెడ్డి రామకృష్ణ, గ్రంధి నాని, యాతం మహేష్, లక్కు బాబీ, మరియు కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.