జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలి: షేక్ సుభాని

ఉదయగిరి, జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని వింజమూరు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఈ జీవో రాష్టంలో ప్రజాస్వామ్య హక్కులను కలరాస్తుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 12వ తేది యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రజలు పవన్ వద్దకు చేరుతారని భయంతో కావాలని వైసీపీ ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చింది అన్నారు.