బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం, మల్లవరం లంక గ్రామానికి చెందిన బూసి సునీల్ కుమార్, గొట్టుముక్కల భాస్కర్(సన్నీ) మరియు కొయ్యా రవి వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వాతాడి కనకరాజు, దేసినీడి గంగాధర్, కుసుమ విజయ్ కిరణ్, నల్లి రాజేష్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *