పితాని ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో శనివారం టిడిపి పార్టీ నుంచి షేక్ హుస్సేన్ అదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ సిద్ధాంతాలు నచ్చి చుట్టుగుల శ్రీను జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జున్ రావు, జక్కం శెట్టి పండు, గోలకోటి వెంకన్న బాబు, దూడల స్వామి, ఎల్లమెల్లి లోకేష్, సాయిబాబా, మాదాల శ్రీధర్, పాయసం సాయి, బండారు వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.