కాకినాడ రూరల్ జనసేన పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం, నేమం గ్రామం, గుత్తులవారి పాలెంలో జనసైనికులు నరాల ఈశ్వరరావు, పెంకే దుర్గా ప్రసాద్ నాయకత్వంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి, పోసిన రాము, గ్రామ అధ్యక్షులు దాసరి శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో సుమారు 25 మంది జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు.