కర్నూలులో ఐటీ & ఫార్మా సెక్టార్స్ ఏర్పాటుకు చంద్రబాబు హామీ

కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గంలో రా కదలిరా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి కర్నూలులో ఐటీ & ఫార్మా సెక్టార్స్ ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు విన్నవించడం జరిగింది. చంద్రబాబు నాయుడు సభా వేదిక మీద లక్షలాది ముందు మీటింగ్లో వారి హామీని కర్నూలులో ఐటి హబ్స్ లేదా వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీకి జనసేన కృతజ్ఞతలు తెలిపింది.