పితాని సమక్షంలో జనసేనలో చేరికలు

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం అడవి పేట గ్రామంలో కొమ్మనపల్లి సాహెబ్ శ్రీమతి సత్యవతి మరియు కుటుంబ సభ్యులు 15 మంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, లంకినపల్లి జమ్మి, దేవ్ రాంబాబు, చెల్లుబోయిన చినబాబు, వీరబాబు సలాది రాజా గుబ్బల బాజీ గంజా యేసు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.