తిరుపతిలో జనసేనలో చేరికలు

చిత్తూరు జిల్లా, తిరుపతి 16,17 వార్డు లో ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాజా రెడ్డి ఆధ్వర్యంలో రాజేష్ యాదవ్, మనోజ్ సమక్షంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి సుమారు 100 మంది యువత జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అరుణ, కీర్తన, అమృత, సుమన్, మునస్వామీ, సాయిదేవ్ వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.