రామచంద్రపురం జనసేనలో చేరికలు

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండలం అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో శనివారం దుగ్గుదుర్రు గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సంపత్, జిల్లా సంయుక్త కార్యదర్శి యాళ్ల వేణుగోపాల రావు, కాజులూరు మండలం జనసేన నాయకులు అన్యం రాము, లకాని కృష్ణ చైతన్య, వినకోటి మంగాదేవి, కోలా వీరభద్ర స్వామి నాయుడు, పైడి కొండల దుర్గారావు, పైడికొండల మణికంఠ, పైడికొండల శ్రీనివాస్, పైడికొండల దుర్గ, జోడ భీమరాజు, వినకోటినూకరాజు, కటారి రాజు, రాంబాబు నాయుడు, కొలగాని సతీష్, పోలిశెట్టి స్వామి తదితర దుగ్గుదుర్రు గ్రామం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.