వానపల్లి పాలెంలో వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు

అమలాపురం నియోజకవర్గం: ఉప్పలగుప్తం మండలం, వానపల్లి పాలెం గ్రామ అధ్యక్షులు నల్లా వెంకటేశ్వర రావు (బాపండు) అధ్యక్షతన అమలాపురం అసెంబ్లీ టిడిపి- జనసేన -బిజెపి- ఉమ్మడి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారే చేరికౌ జరిగయి. ఉప్పలగుప్తం మండలానికి చెందిన వైసీపీ నేతలు అంగాని వెంకటరావు, ఆంగాని నూకరాజు, మల్లాడి అప్పారావు, అయితాబత్తుల భాస్కరరావు, దొనిపాటి కృష్ణమూర్తి, రేవు సత్యనారాయణ, దోనిపాటి చిన్న, చెవల ప్రసాద్, మధుర శ్రీనివాసరావు, కాశి నాని బాబు, కాశి సాయికుమార్, గోసింగి విష్ణు నరసింహా, ఉందుర్తి అఖిల్, నక్క రమేష్, దాకరపు రాజేష్, కొంకి బాలాజీ, పేరురి దుర్గ ప్రసాద్,పెరురి చిన్న, మధుర రమణ బాబు, పంతకంటి రాజేష్ కుమార్, నల్ల రాజు పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అరిగెల నానాజీ, నిమ్మకాయల సూరిబాబు, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, లంకే భీమరాజు, కంకటాల రాంబాబు, మల్లాడి వెంకటరమణ, చిక్కం అబ్బులు, ఆకేటి పెద్ద, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంఛార్జిలు, యూనిట్ ఇన్చార్జి లు, బూత్ కన్వీనర్లు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.