అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కాకినాడ జనసేన

కాకినాడ సిటి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాధపురం నందు ప్రగతిశీల అంబేడ్కర్ పంచ ప్రతిమ శోభా యాత్ర సందర్బంగా కాకినాడ సిటీ ప్రసిడెంట్ సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్లా సత్యనారాయణ, సహాయ కార్యదర్శి బడే కృష్ణ, సిటీ నాయకులు మడ్డు విజయ్ కుమార్, ఒలేటి రాము, పెద్దిరెడ్డి భాస్కర్, వానపల్లి హరికృష్ణ, వీరబాబు, కర్రి నాని, బద్రి, సుమంత్, వీరమహిళలు లీల, శిరీష మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.