రోడ్ల దుస్థితి పై కళ్యాణదుర్గం జనసేన డిజిటల్ క్యాంపెయిన్

*ఆంధ్రప్రదేశ్ రహదారులు అద్వాన స్థితిలో ఉన్న విషయమై ముఖ్యమంత్రిని మేల్కొల్పే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్

కళ్యాణదుర్గం నియోజకవర్గం ఐదు కళ్ళు రోడ్డు అద్వాన స్థితిలో ఉండి గోతులు ఏర్పడి వాహనాలు రాకపోకులకు అంతరాయం ఎంతగానో రోడ్డు అద్వాన స్థితిలో ఉంది… కనీసం అంబులెన్స్ వెళ్లడానికి కూడా అవకాశం లేదు.. సీఎం ప్రైవేట్ జెట్ లలో ప్రయాణిస్తున్నారు… స్థానిక ప్రజాప్రతినిధులు లక్షలు విలువ చేసే లగ్జరీ కార్లలో తిరగటం వల్ల వారికి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కనిపించడం లేదు… అలాగే విట్లంపల్లి హూలి కళ్ళు రోడ్లలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది… ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ మొహిద్దిన్, ఎర్రి స్వామి, జనసేన వీర మహిళ షేక్ తార, వంశీ, శ్రీనివాస్, ధనంజయ, జాకీర్, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది..