కాపుల్ని అమ్ముడుపోతారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించిన కందుల

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కాకినాడ జిల్లా.. గొల్లప్రోలు లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపుల్ని అమ్ముడుపోతారంటూ సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్, అనపర్తి ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి ఘంటా స్వరూప, జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్ మరియు ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు.