నాయకులు మదర్ వలీకి సానుభూతిని తెలియ జేసిన కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్, కొంతమూరు గ్రామానికి చెందిన ముస్లిం నాయకులు మదర్ వలీ.. సతీమణి స్వర్గస్తులైనారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.. మదర్ వలీ కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.