క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం సూచనలు చేసిన కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల జనసైనికులను కలిసి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం సూచనలు చేసిన తూర్పుగోదావరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్