వంగవీటికి నివాళులర్పించిన శ్రీమతి సుంకర కృష్ణవేణి

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది… ప్రాణహాని ఉందని తెలిసిన నమ్ముకున్న ప్రజలకోసం దీక్ష చేసిన వెన్ను చూపని నాయకుడు, ధైర్యశాలి, బెజవాడ బెబ్బులి, ఆంధ్రా టైగర్ స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తూర్పగోదావరిజిల్లా ఉపాధ్యక్షురాల శ్రీమతి సుంకర కృష్ణవేణి మరియు జనసైనికులు.