జనసైనికులతో కందుల దుర్గేష్ ఆత్మీయ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, పాత దొడ్డికుంట గ్రామంలో మంగళవారం జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ జనసైనికులను కలవడం జరిగింది.