ఇఫ్తార్ విందులో పాల్గొన్న కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్, కొంతమూరు గ్రామంలో ముస్లిం యువత ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన నాయకులు మరియు జనసైనికులు.