కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలసిన సాటిలైట్ సిటీ కమిటీ సభ్యులు

రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్ప చిన్నారావు ఆధ్వర్యంలో సాటిలైట్ సిటీ గ్రామ కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సోమవారం తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాటిలైట్ సిటీ గ్రామ కమిటీ అధ్యక్షులు. గోడిసిపూడి నాగేంద్ర బాబు, ఉపాధ్యక్షులు, పోలూరి శ్రీను, పీతల సూరిబాబు, ప్రధాన కార్యదర్శిలు ఎలుగుబంటి దుర్గారావు, పాలవలస గోపి, అన్యం సుబ్రహ్మణ్యం, కార్యదర్శిలు రెడ్డి కరుణ, సిలం సురేష్, చింత క్రింద సత్య శంకర్, అమలవరపు రాజు, మజ్జి అనిల్, సంయుక్త కార్యదర్శిలు కొల్లాటి సతీష్, కంచె దుర్గారావు, కాజా శివరామకృష్ణ, సయ్యద్ అహ్మద్ భాష, మహమ్మద్ కాజా మొహిద్దిన్, యూత్ ప్రెసిడెంట్ బోరా అప్పలనాయుడు పాల్గొన్నారు.