విద్యుత్ చార్జిలు వెంటనే తగ్గించాలని కనిగిరి జనసేన నాయకుల నిరసన

ప్రకాశం జిల్లా, కనిగిరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కనిగిరి నియోజకవర్గం జనసేన నాయకుల నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై. రహీముల్లా, పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు జనసేన నాయకులు గుత్తి మహిత్, గుత్తి అఖిల్, నాగేంద్ర, నాని తదితరులు పాల్గొన్నారు.