కె.ఏ.పాల్ దేశ దళితులకు క్షమాపణ చెప్పాలి

పాయకరావుపేట నియోజకవర్గం, జనసేన పార్టీకి ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంక్ ఎంతో తెలుసా మీ మీడియా వారికి? పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచన ప్రశ్నార్థకరం అని మీరు అనుకుంటే అది మీ అవివేకం.. వైఎస్సార్సీపీ మంత్రులు పిచ్చి వాగుడు ఆపండి, వాస్తవం తెలుసుకోండి. టిడిపి నేతలు మీరు వెనక్కి తగ్గండి తగ్గాల్సిందే. బీజేపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి. ప్రజాశాంతి కె.ఏ.పాల్ దేశ దళితులకు క్షమాపణ చెప్పాలి, నోరు అదుపులో పెట్టుకో. వైఎస్సార్సీపీ/బీజేపీ/టీడీపీ పార్టీలకు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన ఉందా? అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి అన్నారు.