జనం కోసం జనసేన మహాయజ్ఞం 718వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా”
ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినెత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 718వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం రామవరం, సీతానగరం మరియు బలభద్రపురం గ్రామాలలో నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 719వ రోజు కార్యక్రమం సోమవారం జగ్గంపేట మండలం, రామవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కోరారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి ముమ్మన వేణుగోపాల్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, జగ్గంపేట మండల కార్యదర్శి సింగం శ్రీనివాస్, రామవరం గ్రామం నుండి అడపా శ్రీనివాస్, కామిసెట్టి వీరబాబు, తమ్మలపూడి శ్రీను, కసిరెడ్డి చక్రధర్, కోలా అనిల్, మొగిలి విష్ణు, కసిరెడ్డి నానాజీ, తోట శ్రీను, సీతానగరం నుండి సింగం నాగబాబు, బర్ల స్వామి, బండారు వీరబాబు, సిరిపురపు సతీష్, దాసరి రాజేష్, మహేంద్రవాడ మణికంఠ, పోరాపు లక్ష్మణ్, మహేంద్రవాడ వెంకన్న, చింతా జగదీష్, బలభద్రపురం నుండి సీదిరి విష్ణుమూర్తి, యర్రా గణేష్, యర్రా స్వామి, యర్రా వీరబాబు, పప్పల శివరామ్, ముమ్మన అశోక్, సీదిరి సాయి బాబు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బలిజి మణికంఠ, సగరపేట నుండి గండికోట బాలబాలాజి, కృష్ణాపురం నుండి అమరపల్లి శ్రీనివాస్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి పసుపులేటి పెద్దకాపు, బోనాసు భద్రం, పెద్ది పకీరయ్య, కొండల భద్రం, కోడి గంగాధర్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.