కాశీబుగ్గ లో డిజిటల్ క్యాంపెయిన్

*3 వ రోజు #GoodMorningCMSir

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు (గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌) డిజిటల్‌ క్యాంపెయిన్ లో భాగంగా.. పలాస-కాశీబుగ్గ మెయిన్ రోడ్డుల దుస్థితి ని ప్రదర్శించదం జరిగింది.

కాశీబుగ్గ నుండి కోసంగిపురం వెళ్ళే మెయిన్ రోడ్ లో యమహా షో రూమ్ దగ్గర రోడ్ పై నీళ్లు నిలువ వుండి పాదచారులకు చాలా ఇబ్బందిగా ఉంది. దగ్గరలో చైతన్య స్కూల్ కూడా వుంది.