కాట్రావులపల్లి జనసేనలో చేరికలు

జగ్గంపేట, కాట్రావులపల్లి గ్రామం వెంకయ్యమ్మపేటలో వైసీపీ మరియు టిడిపి పార్టీల నుండి మంగళవారం సుమారు 50 మంది జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.