పాశం నాగబాబును మర్యాదపూర్వకంగా కలసిన కొలుసు పార్ధసారధి

నూజివీడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్ధి కొలుసు పార్ధసారధి ప్రతి గ్రామంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్న తరుణంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్రాఎన్నికల కమిటీ సభ్యులు పాశం నాగబాబు ఇంటికి అతిథులుగా విచ్చేసిన నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి, జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిని శాలువాతో సత్కరించి తదుపరి నాగబాబు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది.