కోరుకొండ మండలం గాదరాడ గ్రామ జనసైనికుల సమావేశం

కోరుకొండ మండలం గాదరాడ గ్రామ జనసైనికులతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షుడు మండపాక శ్రీను పార్టీని గ్రామాల్లో ఎలా బలోపేతం చెయ్యాలి, పార్టీని ఏ విధంగా ముందుక తీసుకువెళ్ళాలి, అన్నదాని గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు, చిక్కిరెడ్డి దొర, పిన్నమి రెడ్డి విజయ్, ఆరుబోలు బాలు, ఓల్లేపల్లి రాంబాబు, పాలిసెట్టీ సతీష్ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అలాగే మన రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి మేడా గురుదత్త ప్రసాద్ ని ఎమ్మెల్యేగా చూడాలన్నదే నా అశయమని చెప్పారు.