ఘనంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం

రాజానగరం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ్ మహోత్సవాలలో భాగంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్వామి వారి రధోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.