కుంతలగుడెం జనసేన గ్రామకమిటీ ఏర్పాటు

పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, కుంతలగుడెం గ్రామ కమిటీని ఇంచార్జ్ చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు మండలాద్యక్షులు తోట రవి సమక్షంలో వేయడం జరిగింది. గ్రామ అధ్యక్షునిగా దాసరి గంగరాజు, ఉపాద్యక్షుడిగా శ్రీపల్లి పల్లారావు, పధాన కార్యదర్శి మారుబోయిన సతీష్‌
తదితర కమిటీని ప్రకటించడం జరిగింది. చోడిపిండి సుభ్రమణ్యం, దాకారపు మధు, కోనా రాజ్‌కుమార్‌, మాదేపల్లి శ్రీనివాస్ సతీష్‌ పారేపల్లి సాయి తదితరులు పాల్గొనడం జరిగింది.