అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్న కాకినాడ రూరల్ జనసేన నాయకులు

కాకినాడ రూరల్, జై అమరావతి అనే నినాదంతో రైతులు చేస్తున్న మహా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అడుగుపెడుతున్న సందర్బంగా స్వాగతం పలికి వారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు కాకినాడ రూరల్ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.