అశోక్ గజపతిరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన విజయనగరం జనసేన నాయకులు

విజయనగరం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజుని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.