పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళదాం… జనసేన-బిజెపి

తెలంగాణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నందగిరి సతీష్ కుమార్ ని కుత్బుల్లాపూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా వారు పలు అంశాల మీద చర్చించి గెలుపు దిశగా పని చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ జీవన్, లక్ష్మీ సకలాబత్తుల, రమ్య, నాగ మునిందర్, దారపు దుర్గాప్రసాద్, తనికంటి రమేష్, సుబ్బు, కృష్ణ, మురళి, రాజు, బిజెపి నాయకులు అరుణ రెడ్డి, మహేందర్, నరేష్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.