గాఢ నిద్రలో ఉన్న సీఎం ను మేలుకొల్పుదాం!: స్వాతి గంగారపు

#GoodMorningCMsir అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జి స్వాతి గంగారపు ఆధ్వర్యంలో శుక్రవారం నిమ్మనపల్లె మండలం బండమీదపల్లె రెడ్డివారి పల్లె నుండి చిన్తపర్తి తిరుపతి కి పోవుటకు రోడ్డు లేదు పెద్ద ఏరు అడ్డము గా ఉంది బ్రిడ్జి నిర్మించినట్లేతే 4 గ్రామములకి రోడ్డు పరిష్కరించబడును.. జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం రాష్ట్ర చేనేత ప్రదానకార్యదర్శి అడపా సురేంద్ర, కార్యదర్శి గజ్జెల రెడ్డప్ప, మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, జగదీశ్ నాయని, మండల ప్రదన కార్యదర్శి రెడ్డెమ్మ, కార్యదర్శి పద్మావతి, కోలానాగ వేణి, మజ్యాల నవీన్, కురిజాల కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ప్రధాన కార్యదర్శి కిరణ్ రెడ్డి, అర్జున మరియు నిమ్మనపల్లె వైస్ ప్రెసిడెంట్ హర్ష ఆఫ్రోజ్ ప్రశాంత్, గణేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.