హెచ్ఐవి బారిన పడిన చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను అందజేసిన లింగోలు పండు

అమలాపురం: డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శనివారం అమలాపురం పట్టణం విద్యుత్ నగర్ లో సేన్జేస్ విహాన్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని హెచ్ ఐ వి బారిన పడిన చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను(సుమారు 50 మందికి) అందజేసిన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు. ఈ కార్యక్రమంలో సెన్జేస్ విహాన్ సంస్థ సభ్యులు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ బాదితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.