వరదబాధితులకు నిత్యావసరాలు అందజేసిన లింగోలు మహాలక్ష్మి
రాజోలు, టేకిశెట్టిపాలెం గ్రామ పరిధిలో వరద బాధితులకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపిపి ప్రస్తుత ఎంపీటీసీ లింగోలు మహాలక్ష్మి (చిన్నబ్బులు) ఆర్ధిక సహాయంతో కూరగాయలు, పాలపేకెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-18-at-5.24.35-AM-1024x768.jpeg)