కార్తీక మాసం వన సమారాధనలో పాల్గొన్న లోకం మాధవి

నెల్లిమర్ల నియోజవర్గం: పూసపాటిరేగ మండల యాదవ సంఘం చోడవరం గ్రామం తోటలో 28 పంచాయతీలు యాదవ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాసం వన భోజనాలకు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి లోకం మాధవి హాజరు అవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో నక్కన రమణ, డప్ప జోగులు, గొంప పైడిరాజు, పళ్ళ సత్యం 28 కమ్యూనిటీ పాల్గొనడం జరిగింది.