పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని తిరుమలకు సైకిల్ యాత్ర చేపట్టిన మధు

పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని మొక్కుబడితో హైదరాబాద్ నుండి తిరుమలకు సైకిల్ మీద బయలుదేరిన మధు యేనమల్ల ను అద్దంకిలో కలసిన జనసైనికుడు తనవంతు సపోర్ట్గా కొంత అమౌంట్ సహాయం చేయబోతే, నేను మీ దగ్గర అమౌంట్ తీసుకుంటే నేను జనసేన కార్యకర్తను కాదు కదా…అన్నాడు. నేను కొంచం మిస్టేక్ చేసిన అది పవన్ గారికి పార్టీకి చెడు అవుతుంది అన్నాడు. తన నిజాయితీ నచ్చింది చాలా హ్యాపీ అనిపించింది. ఒంగోలు నుండి తిరుమల మధ్యలో కనిపిస్తే మనవారికి తనకి ఫుడ్ మాత్రం సపోర్ట్ చేయండి అని కోరారు.