పిఠాపురం నియోజకవర్గ మూడు మండల కమిటీల లిస్టును అందజేసిన మాకినీడి
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-6.43.27-PM-1024x576.jpeg)
రాజమండ్రిలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పిఠాపురం నియోజకవర్గ మూడు మండల కమిటీల లిస్టును అందజేసిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి.