షాదికానలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం, గూడూరు పట్టణంలోని షాదికానలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన మండలి ఛైర్మెన్ షరీఫ్ ముఖ్య అతిధిగా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీ సమన్వయ భాద్యుడు ఆకెపోగు రాంబాబు, టిడిపి పార్టీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్, జనసేన పార్టీ-తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.