పలు కుటుంబాలను పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి బి.ప్రత్తిపాడులో
సొరపిండి వీర్రాజు మరియు కురాకుల రత్నం ఆ గ్రామంలో ఇంటికి వెళ్లి వారి పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడు మనోధైరం ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మానసిక ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోజ్జ బుల్లి రాజు, చొడిసెట్టి లచ్చన్న, బొజ్జ వీర్రాజు, పి .పద్మనాభం, కూరకుల గోపి, మదశు గంగ, వూటా గంగ బాబు, బి. ప్రత్తిపాడు గ్రామ పెద్దలు, జనసేన నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.