శ్రీశ్రీశ్రీ వనువులమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మాకినీడి శేషు కుమారి

పిఠాపురం రూరల్ మండలం, మల్లం గ్రామంలో జనసైనికుల ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ శ్రీ వనువులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవం సందర్భంగా ఆ గ్రామానికి నాయకులు, జనసైనికుల తో కలిసి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటూ యేలేశ్వరపు భాను, మల్లం ఎంపీటీసీ అభ్యర్థి రాసం శెట్టి కన్యక రావు, యండ్రపు శ్రీనివాస్, కంద బాల, గోపు సురేష్, పుణ్య మంతుల బాబురావు, ఆర్ శివకృష్ణ, అడబాల అచ్యుత్, బి శివాజీ, కసిరెడ్డి నాగేశ్వరరావు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.