ఇంటింటికి రాబోయే మన జనసేన, టిడిపి ప్రభుత్వం

విజయవాడ: ఇంటింటికి రాబోయే మన జనసేన, టిడిపి ప్రభుత్వ కార్యక్రమం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఆదేశాల మేరకు 40వ డివిజన్ సభ్యులు మరియు జనసేన పార్టీ చేనేత విభాగ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది ఎం. హనుమాన్ మరియు శ్యాంసుందర్, బొప్పన సామ్సన్, నూకరాజు, షేక్ హుస్సేన్, అశోక్, బాకీ ఫణీంద్ర, హరి ప్రసాద్, నరసింహస్వామి ల అధ్వర్యంలో చర్చి రోడ్డు బ్యాంక్ సెంటర్ వద్ద నిర్వహించడం జరిగింది.