నరసాపురం పట్టణంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం

నరసాపురం పట్టణం, 28వ వార్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి దగ్గర నుండి మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో వర్ధనపు ప్రసాద్, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారకరామారావు, గంటా కృష్ణ, బొమ్మిడి కృష్ణమూర్తి, తోట నాని, బెల్లంకొండ నాయుడు, కూనపరెడ్డి రామకృష్ణ, పోలిశెట్టి సాంబ, దేశినీడి గంగాధర్, పసుపులేటి అభి, గణేశ్న శ్రీరామ్, పోలిశెట్టి నళిని, ఒడుగు ఏసు, పులపర్తి రాంబాబు, భారతి సురేష్, పులి భుజంగరావు, అడ్డాల రమేష్, మంచే శ్రీను, మానేపల్లి సాయి, ఆచంట అభి, చిక్కాల ఆంజనేయులు, చిక్కాల వెంకటేష్, చెరుకువాడ శ్రీను, దొడ్డిపట్ల మణికంఠ, ఆచంట శ్రీను, జడ్డు నాగబాబు, గరగ రాజేంద్ర, వాదనపు వరప్రసాద్, దేవిరెడ్డి ధర్మారావు, పాకిల కిరణ్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.