ఓటు హక్కు వినియోగించుకున్న మాయ రమేష్

చెన్నూరు నియోజకవర్గం: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం జనసేన పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాయ రమేష్ మందమర్రిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.