సిమెంట్ బల్లలు వేయించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆర్థిక సహాయంతో రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో హరిజన పేటలో జనసేన పార్టీ తరుపున గ్రామంలో కూర్చోవడానికి సౌకర్యంగా ఉండేలా సిమెంట్ బల్లలు వెయ్యించడం జరిగింది.