వద్దిరాలలో జాతీయ జెండాల పంపిణీ
బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శనివారం వద్దిరాలలో జనసేన పార్టీ తరఫున వద్దిరాల గ్రామ ప్రజలందరికీ ఇంటింటికి వెళ్లి భారత జాతీయ పతాకాలను.. ఒక్కొ ఇంటికి ఒక్కొక్క జాతీయ జెండా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున పాల్గొన్న వ్యక్తులు సురేష్ అజయ్ రమేష్ అక్షయ వంటి జనసైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే విద్యార్థులకు మన చిత్రాల జనసేన పార్టీ ఆఫీసులో విద్యార్థులందరికీ ఒక జాతీయ జెండాని ఇవ్వడం జరిగింది దాదాపుగా ముత్యాల గ్రామంలో 1200 జెండాలు ఉచితంగా మా జంక్షన్ పార్టీ ఇవ్వడం జరిగింది.