మంథని జనసేన ముఖ్యనాయకులతో సమావేశం

తెలంగాణ, మంథని నియోజకవర్గం, మహాదేవపూర్ మండలంలో బూత్ కమిటీ మరియు త్వరలో జరగబోయే జనంలోకి జనసేన కార్యక్రమం కోసం మంగళవారం ముఖ్య నాయకులతో మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాయ రమేష్ చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.