మొక్కలు నాటిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సభ్యులు
విజయనగరం: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్, కామాక్షి నగర్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు సన్నిది మధు, శ్రీరామ్, చాణక్య, అప్పన్న పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-3.39.57-PM-1024x590.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-3.39.57-PM-1-1024x621.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-3.39.58-PM-1024x721.jpeg)