శ్రీ సత్తమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం: రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం, గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, సుంకర గోపాలకృష్ణ, కోలా రాము, కమిడి సత్యనారాయణ, కుప్పిరెడ్డి రాజబాబు, సుంకర సీతారాం, కోలా పెద్ద బుచ్చి రాజ, దేశాల మురళి, దేశాల రాంబాబు, మోటుపల్లి మణికంఠ, దేనేడి మణికంఠ స్వామి, కొట్టు ప్రసాద్, జనసేన నాయకులు, జనసైనికులు, అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.