కన్నా వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, ముండేశ్వరపురం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు కన్నా వీరబాబు నిన్న రాత్రి హఠాత్తుగా మరణించగా .. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి.. మనోధైర్యం చెప్పడం జరిగింది.. వీరి వెంట గ్రామ జనసేనశ్రేణులు పాల్గొన్నారు.